ఘన స్వాగతం పలికిన నీలకంఠ రావు పేట ప్రజలు
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా నీలకంఠ రావు పేట ప్రజలు g. మోహన్ రెడ్డి మాజీ mla కు ఘన స్వాగతం పలికారు ఎన్నికల ప్రచారం సందర్బంగా 40 ఏళ్ల గా గడికోట కుటుంబం కు తోడుగా ఉన్నారు ఈ సారి ఏక పక్షం గా ఎన్నికలు జరుగుతాయి